Home » marriage
స్వయంవరం, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా..
పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరును 19 ఏళ్లపాటు లైంగికంగా వాడుకుని, ఆమెపై మోజు తీరాక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర�
వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ
అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి
21ఏళ్ల తస్లీన్ ఫాతిమా వాలెంటైన్స్ డే రోజున 22ఏళ్ల అష్ఫక్ హుస్సేన్ను పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియక�
కొందరు పెద్దల మూర్ఖత్వం ఒక యువతి నిండు ప్రాణాన్నిబలిగొంది. మనుషుల ప్రాణాల కంటే సమాజంలో పరువే ముఖ్యంగా బతుకుతున్నారు. కన్న బిడ్డలపై ప్రేమ కంటే కులం,మతం, ఆస్తి, అంతస్తులపై ప్రజలకు మమకారం పెరిగిపోతోంది, సమాజం మారుతున్నా…. హైటెక్ యుగంలోకి
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో
‘మేం ఎవరినీ ప్రేమించం..ప్రేమ పెళ్లి చేసుకోం’: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ముందు రోజు మహారాష్ట్రలోని అమరావతి పరిధి బాలికలు చేసిన ప్రతిజ్ఞ వైరల్గా మారింది. ఓ గర్ల్స్ కాలేజ్ (జూనియర్ కాలేజ్) లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డే చే�
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�