Home » marriage
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్నవేళ చైనా అమ్మాయి, ఇండియా అబ్బాయి ఒకింటివారయ్యారు. పెళ్లికి వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. ప్రపంచమంతా చైనా వైరస్ తో వణికిపోతుంటే వీడేంటి చైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని…వారి ప్రేమ ముందు చై�
ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. మిషన్ కుట్టుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఆ యువతిపై కీచకుల కన్ను పడింది. ఒకడేమో ప్రేమించాలంటూ వాయిస్ మెసేజ్లు.. మరొకడేమో పెళ్లి చేసుకోవాలంటూ ఫోన్స్. ఇద్దరి నుంచి నిత్యం వేధింపులు. ఇష్టం లేదని చెప్పినా వినలేదు. త�
తెలుగు తేజం, చెస్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు మాస్కోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నెదర్లాండ్స్కు చెందిన లీ తింగ్జీపై ఘన విజయం సాధించింది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. కోనేరు హంప
ఫ్యామిలీల్లో లేదా తెలిసిన లేడీస్ ఓ వయస్సుకు వచ్చారని తెలియగానే క్యాజువల్గా వచ్చే టాపిక్. ఇక పెళ్లి అయిందంటే తర్వాత పిల్లల గురించే. ఇద్దరు పిల్లలు కావాలంటే ఈ వయస్సులో పెళ్లి అయితేనే పాజిబిలిటీ ఉంటుందని భయపెట్టేసి పెళ్లి చేసేస్తుంటారు. అలా
హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను విడాకులివ్వమని వత్తిడి చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని హోం శాఖ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వర రెడ్డి భ�
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�
ఆమెకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. అమ్మానాన్నలు మాత్రం ఆమెకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపి, న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చేటు చేసుకుంది. సార్.. న�
మరికొన్ని నిమిషాల్లో పెళ్లి పీటలపై ఎక్కబోతున్న సమయంలో పెళ్లికొడుకుకి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. తాను పెళ్లికి ఒప్పుకోనని చెప్పేసింది. అయితే పెళ్లి కొడుకు చేసిన నాగిన్ డ్యాన్స్ కే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని లక్ష్మిపూర
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గ�