Home » marriage
పోలీసు ఉద్యోగంలో ఉంటే పెళ్లి కావట్లేదని ఉద్యోగాన్నే వదులుకున్నాడు ఓ కానిస్టేబులు.. వివరాల్లోకి వెళితే హైదరాబాద్, చార్మినార్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేసే సిధ్ధాంతి ప్రతాప్ బీ.టెక్ చదివాడు. పోలీసు శాఖపై అభిమానంతో పరీక్షలు రాస
హైదరాబాద్లో ప్రియుడి మాటలు విని తల్లిని చంపిన ఉదంతం లాంటిదే ఢిల్లీలోనూ జరిగింది. ఆదివారం జరిగిన ఘర్షణలో కూతురే రాడ్ తో తల్లి తలపై కొట్టి చంపేసింది. ఢిల్లీలోని హరి నగర్ కు చెందిన నీరూ బగ్గా పవర్ డిస్కంలో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా పనిచేస�
ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తప�
ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే
అంచనాలకు మించి సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటిన విశాఖ జిల్లా అరకు ఎంపీ, వైసీపీ నాయకురాలు గొడ్డేటి మాధవి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్టోబర్ 17న తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో ఆమె వివాహం జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెం�
ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ కోసం పెద్దలను ఎదురించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు కలలు కంటున్నాడు. ఇద్దరు బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
పోలీసు అని నమ్మించడమే కాదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ను అంటూ హైడ్రామా ప్లే చేసిన వ్యక్తి ఏడుగురిని పెళ్లాడడంతో పాటు ఆరుగురు మహిళల్ని రెండేళ్లుగా మోసం చేస్తున్నాడు. నిజం తెలుసుకున్న చెన్నై పోలీసులు తిరుపూర్లో ఉంటున్న రాజేశ్ పృథ్వీ(42) అనే వ్�
వర్షాలు కురవడం లేదని కప్పలకు పెళ్లిళ్లు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. కప్పలు అరిస్తే వర్షాలు పడతాయని నమ్మకం.
కళ్యాణ మండపంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పీటల మీద పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. మరి కొద్ది సేపట్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తే ఇంక వివాహా తంతు ముగిసినట్టే. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. చీర మార్చుకోవడాన�
ప్రేమకు కులాలు, మతాలు భాషా, ప్రాంతాలు లేవంటారు. ఇండో-పాక్ మధ్య యుధ్ధమేఘాలు ఆవరించిన సమయంలో భారత్ పాక్ లకు చెందిన యువతులు పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రపంచం వ్యాప్తంగా భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను అందరూ ఆసక్త