Home » marriages
karnataka gov to field marshals in marriages : దాదాపు ఖతం అయిపోయిందనుకుంటున్న కరోనా మహమ్మారి దేశంలో మరోసారి పంచా విసురుతోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో రెండోసారి కరోనా విజృంభిస్తుండటంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయ�
UP man, 52, who married 10 times murdered over property : ఉత్తర ప్రదేశ్ లోని బరేలి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం 52 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారు. ఇప్పటి కే 10 సార్లుపెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ప్రస్తుతం ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. ఆస్తి కోసమే బంధువులు ఈ హత్య చేసి ఉం�
Chennai young man marries 11 girls ,arrested : మొహం చూస్తే అమాయకుడిలా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న ఈ యువకుడు మహా ముదురు. ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి వారిని, ఒకరికి తెలియకుండా మరోకరి చొప్పున 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అదేంటని పోలీసులు అడిగితే ఇదినాకు మాములే అంట�
Illegal Affairs: కట్టుకున్న భార్య కాకుండా ఆమె చెల్లిపైనా కన్నేశాడు. బలవంత పెట్టి భార్య చెల్లికి కూడా మూడు ముళ్లు వేసేశాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తికి మొదటి భార్యకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో చెల్లిని కాపురానికి రానివ్వకుండా అడ్డు చె
increase the penalty : కరోనా వైరస్ విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకుంటే..ఫైన్ లు విధిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్�
తిరుమల అనగానే కిలోమీటర్ల పొడువుండే క్యూలైన్లు, ఇసుక వేస్తే రాలనంత జనం, దర్శనం కోసం ఎదరుచూసే గంటలే గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం తిరుమలలో అటువంటి పరిస్థితి కనిపించట్లేదు.. కరోనా వైరస్ ప్రభావం తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న పిల్లలకు వ�
telangana Unlock 5 guidelines : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్రం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. అందులో భాగంగా…తెలంగాణ రాష్ట�
Bihar Widow : బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. బహదూర్ చక్ ఏరియాకు చెందిన ధర్మషీలా దేవి(23) అనే మహిళ కు ఇప్పటికి 3 సార్లు పెళ్లి అయ్యింది. నాలుగో సారి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న దివ్యాంగుడైన కన్న కొడుకును నీట ముంచి హత్య చేసింది. �
‘వివాహాలు స్వర్గంలో జరుగుతాయి’ అనేది ఒక నానుడి. కానీ, అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగేది ప్రపంచంలో ఎక్కడ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు ఇండియా. మన దేశంలో పెళ్ళిళ్లు జరిగినంత వైభవోపేతంగా మరెక్కడా జరగవు అని చెప్పొచ్చు. ఆకాశమంత పందిరి, భూ
శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆ�