-
Home » marriages
marriages
శుభకార్యాలే టార్గెట్.. ఇలాంటి దొంగలను ఇంతవరకు చూసి ఉండరు..! చోరీలు ఎలా చేస్తారంటే..
శ్రీమంతుల ఇళ్లలో జరిగే ఖరీదైన పెళ్లిళ్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది.
3 నెలలు, 48 లక్షల వివాహాలు..! పెళ్లి ముహూర్తాలు షురూ, డిసెంబర్ వరకు శుభ ఘడియలే..
బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లలో ఎక్కువ భాగం వివాహాలవే. పెళ్లి బట్టలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు
శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, శుభకార్యాల కాలం. అటువంటి శ్రావణమాసం ఈ ఏడాది మరో శ్రావణంతో వచ్చింది. అంటే అధిక శ్రావణమాసం అన్నమాట.మరి ఈ అధిక శ్రావణ మాసంలో ఏఏ పనులు చేయకూడదంటే..
Marriage : పెళ్లి సందడి-శ్రావణంలో కొద్ది ముహుర్తాలే, లేదంటే నాలుగు నెలలు ఆగాలి
శ్రావణ మాసం మొదలయ్యింది. పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు...ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి.
Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
ఒకరికి తెలియకుండా ఒకరిని ముగ్గురిని పెళ్లిచేసుకున్న యువతి ఉదంతం నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.
Marriages: తెలంగాణలో పెళ్లి సందడి.. మే, జూన్లో పెళ్లికి సిద్ధమైన 50వేల జంటలు
తెలంగాణలో పెళ్లి సందడి మొదలైంది. మే, జూన్ నెలలో పెద్ద సంఖ్యలో జంటలు ఒక్కటి కాబోతున్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల పాటు పెళ్లి ముహూర్తాల సమయంలో..
Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!
మోస్ట్ హ్యాపెనింగ్ బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు మూడు ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నఈ జంట త్వరలో ఒక్కటి కాబోతున్నారు. అసలు పెళ్లి వరకూ వచ్చిన..
Wedding Bells : శుభలగ్నం : నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్ళిళ్లు
కోవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలంతా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవటంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన పెళ్ళిళ్లు వచ్చే నెల రోజుల్లో జరగబోతున్నాయి.
Hawaldar Arrested : ముగ్గురు పెళ్లాల మొగుడు….హవల్దార్ మనీష్ అరెస్ట్
భారత ఆర్మీలో హవల్దార్గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు.
Social Media : సోషల్ మీడియాలో మోసాలు….కిలాడీ లేడీ అరెస్ట్
సోషల్ మీడియా ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు.