Home » Maruthirao
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు ఈ కేసులో ఎ1 నిందితుడిగా మారుతీరావు పేరును చేర్చిన పోలీసులు ఎ6 నిందితుడిగా మారుతీరావు సోదర
రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే
మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత మీడియా సమావేశంలో కూతురు అమృత పలు సంచలన విషయాలను వెల్లడించింది. నా భర్త ప్రణయ్ చనిపోయిన తరువాత నాకు పుట్టిన బిడ్డను చూడటానికి మా అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబుని చూపించమని అడిగింద
ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త ప్రణయ్ తన కళ్ల ఎదుటే దారుణంగా హత్యకు గురయ్యాడు. అది చూసి జీర్ణించుకోలేకపోయింది అమృత.. తన భర్తను హత్యచేయించడాని తండ్రిని జైలుకు పంపింది. బెయిల్ మీద వచ్చిన తండ్రి కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ద
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిలో జరుగుతున్న అంత�
నల్గొండ : జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో శ్�