Home » MASK
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా.. మృతుల స�
తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నా�
కరోనా తెచ్చిన కష్టంతో సోషల్ డిస్టెన్స్ పాటిండం..మాస్క్ ధరించడం..తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం…ఇతరులకు ఆరు అడుగుల దూరం పాటించడం వంటి గైడ్ లైన్స్ అన్నీ దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు అందరూ ఈ గైడ్ లైన్స్ ను పాటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పు�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ
కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించ లేదని, మాస్క్ వేసుకోలేదనే కారణంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్) కి చెందిన జవాన్ ని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చేతుల
డైపర్తో ఫేస్ మాస్క్ వేసుకున్న సన్నీ లియోన్.. పిక్స్ వైరల్..
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు