MASK

    లాక్ డౌన్ ఎత్తేసినా..తొలగించినా..మరికొన్ని రోజులు మాస్క్ లు, అవి తప్పనిసరి

    April 11, 2020 / 02:33 PM IST

    కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన వ్యాధికి మందులు లేకపోవడంతో అందరిలో భయం నెలకొంటోంది. కొన్ని దేశాల్ల�

    కరోనా : మాస్క్ ధరించకపోతే జైలుకే..ఎక్కడో తెలుసా

    April 10, 2020 / 02:53 AM IST

    మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధి�

    గాంధీలో కరోనా బాధితుడికి మంత్రి ఈటల పరామర్శ, మాస్క్ లేకుండానే..

    March 7, 2020 / 04:03 AM IST

    తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించారు. అతడి యోగక్షేమాలు

    Fact Check: మాస్క్ వేసుకుంటే కరోనా రాదా? వేడి ప్రదేశాల్లో వైరస్ బతకదా?

    March 5, 2020 / 08:12 AM IST

    కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై

    కరోనా భయం : రూ. 1.60 మాస్క్..రూ. 20 పైనే!

    March 4, 2020 / 01:50 AM IST

    నగరంలో కరోనా భయం నెలకొంది. వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్‌లు ధరిస్తున్నారు. ఒక్కసారిగా మాస్క్‌లకు ఫుల్ డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఇదే అదనుగా మాస్క్ రేట్లను పెంచేసినట్లు తెలుస్తోంది. రూ. 1.60 లభించే మాస్క్‌న

    లిక్కర్ షాపులో దొంగతనం: ముసుగులతో హల్ చల్

    November 30, 2019 / 03:58 AM IST

    మూసి ఉన్న షాపులోకి చొరబడి రూ.2లక్షల నగదు, రూ.3లక్షల మద్యం తీసుకుని ఉడాయించారు ముసుగుదొంగలు. ఈ ఘటన అజ్మీర్ లో జరిగింది. ఆరుగురు వ్యక్తులు ముసుగులతో పాటు తుపాకీ తీసుకుని లిక్కర్ షాపులో చొరబడ్డారు. గ్రిల్ విరగ్గొట్టి లోపలికి వచ్చారు.  లోపల ఉన్న �

    హాంకాంగ్ లో అన్నీ రైలు సేవలు బంద్

    October 5, 2019 / 02:40 AM IST

    విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్‌లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు

    హైదరాబాద్ ముసుగుదొంగ దొరికాడు

    September 17, 2019 / 05:10 AM IST

    అయిదేళ్లుగా ముసుగేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసుల చేతికి చిక్కాడు. వ్యూహం ప్రకారం.. వల వేసి పట్టుకోవడమే కాక అతడి నుంచి రూ.25లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. సీసీఎస్ సంచయుక్�

    వీడు మాములోడు కాదు : ట్రంప్ మాస్క్ తో బంగారం దోపిడీ

    May 7, 2019 / 07:38 AM IST

    అద్దాలు పగలగొట్టాడు. షాపులోకి ప్రవేశించాడు. బంగారం వాచీలు మెరుస్తూ ఉన్నాయి. అందినకాడికి దోచేశాడు. కౌంటర్ లో ఉన్న డబ్బు కూడా

    మేం భారతీయులం : ముస్లింలున్నంత వరకు గుడి గంటలు మోగుతూనే ఉంటాయి

    February 24, 2019 / 12:19 PM IST

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �

10TV Telugu News