Home » Mass grave
ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒ�
చైనాలో కట్టడి చేసిన కరోనా.. రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు వేగంగా పాకుతుంది. లక్షా 28వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల్లో చైనా, దక్షిణ కొరియాలతో పాటు ఇరాన్, ఇటలీల్లోనూ మెజారిటీ కేసులు కనిపిస్తున్నాయి. చైనాలో కేసుల�