Home » Massive fraud
ఫ్లాట్లు, పెట్టుబడి పథకాలతో ఆకర్షించారు. భారీ లాభాలు ఇస్తామని వాగ్దానం చేశారు.
తమ బిజినెస్ ను ప్రమోట్ చేసుకుందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను వాడుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వారితో ప్రమోషన్లు కూడా ఇప్పించారు.
చైనా కంపెనీ మరో భారీ మోసం _
కేంద్రప్రభుత్వ ఉద్యోగినంటు పలువురిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లే బ్యాంక్కు టోకరా వేశారు. ఓ కారు డ్రైవరు కలిసి.. ఏకంగా పంట రుణాల్లో గోల్మాల్ చేశారు.
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దేవతామూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు.
కృష్ణా జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో 4 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు కిలాడీ దంపతులు. గుడివాడలోని 35 వ వార్డులో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న లక్ష్మణరావు దంపతులు.. చిట్టీలు వేసిన వారికి హ్యాండ్