Home » Match Highlights
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా, దిగ్వేశ్ సింగ్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ ఇక్కడ వీడియోలో చూడొచ్చు..
సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అతితక్కువ ఇన్నింగ్స్ ల్లో 2వేల పరుగులు చేసి భారత ప్లేయర్స్ లో కోహ్లీ సరసన నిలిచాడు.
15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి రెండు ఓవర్లలోనే 38 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్లో జడేజా ..