Home » Matti Manishi
ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.
ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, మొక్కజొన్న పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
పంటలు విత్తేటప్పుడు, విత్తనశుద్ధిగా, కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మాను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ, ట్రైకోడెర్మా శిలీంద్రం అభివృద్ధి చెంది, వేరుకుళ్లు తెగులు నుంచి పంటను రక్షిస్తుంది.
తెలంగాణలో ఎక్కడ పట్టుదారాలు తీసే పరిశ్రమలులేదు. అందుకే స్థానిక నేత కార్మికులకు దారం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో.. కృష్ణ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ ను ప్రారంభించారు.
ఆదివాసీ రైతులు రాజ్మా పంటను సాగు చేస్తున్నారు. రాజ్మాకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక గిరాకీ వుంది. జిల్లాలో పండించిన రాజ్మా 60 శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంది.
పత్తిపైరులో రసంపీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల తాకిడి పెరిగింది. దీంతో మొక్కలు ఎదుగుదల లోపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం �
మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు లక్షరూపాయలు దాటుతోంది. సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే , అడుగడుగునా ఎదురయ్యే చీడపీడలను అధిగమించటం రైతుకు పెద్ద చాలెంజ్ గా మరింది.