Home » Matti Manishi
హైదరాబాద్ లో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకుని మొదట 12 పెట్టెలతో ప్రారంభించారు. అయితే అనుభం తక్కువగా ఉండటంచేత అంతగా లాభాలు రాకపోయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.
ల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.
వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి.
ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.
కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా నేలపై సాగుచేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగుచేస్తే కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షేనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది.
పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడిపశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటు
సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ రోబో సంస్థ. బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఒక యూనిట్ కరెంట్ తో.. చార్జ్ అవుతుంది. ఒక సారి చార్జ్ చేస్తే 3 నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది.
వివిధ ప్రాంతాలలో పిలక దశలో వరి పైరు ఉంది. ఈదశలో పిలకలు ఉల్లికాడల వలే పొడవాటి గొట్టాలుగా మారి, పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళ చెందుతున్నారు.
ట్రాక్టర్ ఆపరేటెడ్ న్యూమాటిక్ ప్లాంటర్ పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సన్ ఫ్లవర్ ,సోయాబీన్ పంటలను విత్తుకొవచ్చు. విత్తనాన్ని ఖచ్చితంగా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రధాన ఫ్రేమ్, ఆస్పిరేటర్ బ్లోవర్, రంధ్రాలతో కూడిన డిస్క్, మీటరింగ్ ప్లేట్,
ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి . పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.