-
Home » may
may
Bank Holidays : మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు
మే1వ తేదీన మేడే.. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కత్తా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలో సెలవులు ఉంటాయి. మే2వ తేదీన మున్సిపల్ ఎన్నికల కారణంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Mahesh Babu: మహేష్ను వెంటాడుతున్న మే సెంటిమెంట్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది....
బ్రిటన్_కు టైడల్ వేవ్ ముప్పు!
బ్రిటన్_కు టైడల్ వేవ్ ముప్పు!
Covid india Update: మే మూడో వారంలో కరోనా విశ్వరూపం : SBI report
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
Story Of Curdi : ఆ గ్రామం 11 నెలలు నీటిలోనే..వేసవిలో తేలుతుంది
Goa Village : అవును మీరు చదువుతున్నది నిజమే. 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే ఉండనుంది వేసవిలో మాత్రమే పైకి తేలుతుంది. ఇలాంటి ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు, గ్రామస్తులు పోటెత్తుతుంటారు. తేలిన సందర్భంలో దీనిని చూడటానికి రెండు కళ్లు చాలవని, అందమైన దృశ
మే-4నుంచి సీబీఎస్ఈ పరీక్షలు…కేంద్ర విద్యాశాఖ మంత్రి
CBSE Board Exams 2020-2021 విద్యాసంవత్సరానికి గాను CBSE( Central Board of Secondary Education)బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్ఈ 10,12 తరగతులకు…మే 4 నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువ
మే నెల నాటికే దేశంలో 64లక్షల మందికి కరోనా
భారత్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని క�
గుడ్ న్యూస్, 18కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండొచ్చు, థైరోకేర్ డేటా
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్న వేళ.. థైరో కేర్(Thyrocare) అనే ప్రైవేట్ ల్యాబ్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. ప్రజలకు ఊరటనిచ్చే విషయాన్ని తెలిపింది. ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మ�
కరోనా కల్లోలంలో నర్సుల సేవలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న ప్రపంచం
వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వైద్యుడి రూపం అని. వైద్య సేవలు అందించేవారిలో నర్సులకు అత్యంత కీలక పాత్ర. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోని సేవలు..రోగి మంచి చెడ్డలు చూసుకోవటమేకాదు..కన్న తల్లిలా చూసుకునే నర్సులు కన్న�
కరోనా ఎఫెక్ట్, 4 కోట్ల మంది దగ్గర ఫోన్లు ఉండవు
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్�