Home » May 23
ఏపీ ఎన్నికల్లో జనసేన గెలుపుపై పవన్ కల్యాణ్కు అనుమానాలున్నాయా ? జనసేనానిలో ఉత్సాహం తగ్గడానికి కారణమేంటి ? ఎన్నికల ప్రచారంలో అధికారం మాదేనంటూ ఊగిపోయిన పవన్… ఇప్పుడెందుకు స్వరం మారుస్తున్నారు? పోలింగ్ తర్వాత పవన్కు ఏ విషయంలో క్లారి�
సార్వత్రిక ఎన్నికల ముగింపు దశ దగ్గరపడుతోంది. ఓట్ల లెక్కింపు తేదీ కూడా సమీపిస్తోంది. దీంతో.. ఈనెల 23న జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు. ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఇం�
మే 23వ తేదీ ఎప్పుడొస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఊపిరిబిగపట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 17వ లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్నాయి. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరిగింద�
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �