Home » May 5th
ఏపీలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది APPSC. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 446 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మెన్నటి పంచాయితీ కార్యదర్శుల పరిక్ష నిర్వహణలో జరిగిన తప్పులు ఈ సారి జరగకుండా జాగ్రత�
మే 5వ తేదీన గ్రూప్ – 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, సాధారణ ఎన్నికలు రావడంతో ప్రిపరేషన్కు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, పరీక్షను నెలపాటు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు, పలువురు ప్రజాప్రతినిధులు APPSC చైర్మన్కు, ప్రభుత్వ �
మే 5న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత డిసెంబరులో విడుదల కాగా, జనవరి 31 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధా�