Home » MBBS
7.5% ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఈ ముగ్గురు సీనియర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దొంగ వైద్యం చేస్తూ..పరిసర ప్రాంతాల అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బిక్షపతి క్లినిక్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తాజాగా ఇటీవల సితార పుట్టిన రోజు సందర్భంగా ఓ అమ్మాయికి హెల్ప్ చేసింది.
కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తిచేసిందని, త్వరలోనే హాస్పిటల్ కూడా కట్టబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
MBBS చదవాలనుకుంటున్నారా .. అయితే ఈ వీడియో మీకోసమే
ఈ ఘటనపై నెట్టింట్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ధ్రువ్ చౌహాన్ అనే వైద్యుడు దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘20 పోస్టులు, 500లకు పైగా అభ్యర్థులు.. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందాలనుకుంటే ఇదీ పరిస్థితి. ఢిల�
ఒకప్పుడు MBBS పూర్తి చేయడం అంత సుళువు కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ 16 సంవత్సరాల క్రితం తన కెరియర్ లో ఎదుర్కున్న ఎన్నో సవాళ్లను ట్విట్టర్ లో షేర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
సరదాగా గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు రక్షించగా, మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో చోటుచేసుకుంది.
అమిత్షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడ�
దేశంలో మొదటిసారిగా ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రభుత్వం హిందీలో నిర్వహించబోతుంది. అయితే, దీనిపై వైద్య రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నార