-
Home » MBBS
MBBS
Pwd కోటాలో ఎంబీబీఎస్ సీటు కోసం కాలు నరుక్కున్న విద్యార్థి
తనపై దుండగులు దాడి చేశారని, తన కాలుని నరికేశారని సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆరు పదుల వయసులో నీట్ క్లియర్ చేసిన వృద్ధులు.. ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు
7.5% ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఈ ముగ్గురు సీనియర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
బాబోయ్.. ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు, ఐదేళ్లుగా ప్రజలకు చికిత్స కూడా చేస్తున్నాడు..!
దొంగ వైద్యం చేస్తూ..పరిసర ప్రాంతాల అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బిక్షపతి క్లినిక్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
బర్త్ డే రోజు సితార పాప ఎంత మంచి పని చేసింది.. ఆ అమ్మాయి కోసం ఏకంగా అప్పటివరకు..
తాజాగా ఇటీవల సితార పుట్టిన రోజు సందర్భంగా ఓ అమ్మాయికి హెల్ప్ చేసింది.
ఇక నుంచి డాక్టర్ సాయి పల్లవి.. MBBS పట్టా పుచ్చుకున్న సాయి పల్లవి..
కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తిచేసిందని, త్వరలోనే హాస్పిటల్ కూడా కట్టబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
MBBS in Georgia : MBBS చదవాలనుకుంటున్నారా .. అయితే ఈ వీడియో మీకోసమే
MBBS చదవాలనుకుంటున్నారా .. అయితే ఈ వీడియో మీకోసమే
Delhi: ఎంబీబీఎస్ మరో బీటెక్ అయిపోయిందా? 20 పోస్టులకు క్యూకట్టిన వందల మంది
ఈ ఘటనపై నెట్టింట్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ధ్రువ్ చౌహాన్ అనే వైద్యుడు దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘20 పోస్టులు, 500లకు పైగా అభ్యర్థులు.. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందాలనుకుంటే ఇదీ పరిస్థితి. ఢిల�
Doctor Tweet Viral : 16 ఏళ్ల నాటి నిజాలు వెల్లడిస్తూ హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్వీట్ వైరల్..
ఒకప్పుడు MBBS పూర్తి చేయడం అంత సుళువు కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ 16 సంవత్సరాల క్రితం తన కెరియర్ లో ఎదుర్కున్న ఎన్నో సవాళ్లను ట్విట్టర్ లో షేర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
3 MBBS students Dies: నదిలో కొట్టుకుపోయి ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతి
సరదాగా గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు రక్షించగా, మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో చోటుచేసుకుంది.
Medical Education in Hindi: హిందీలో వైద్య విద్య.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్ షా
అమిత్షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడ�