Home » MEA
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ, కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతిపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.
తమ భూభాగంపై ఉన్న ఉగ్ర గ్రూపులను పాక్ అదుపు చేయాలని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ సాధారణ పొరుగుదేశంగా ప్రవర్తించడం నేర్చుకోవాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పడం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఉగ్రవాదాన్ని �
భారత్ తమపై దాడికి ఫ్లాన్ చేస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.యుద్ధ మూర్ఛతో భారత్ పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన బాధ్యతారాహిత్యం చేసిన ప్రకటనను ఖండిస్�