Home » MEA
ఉత్పత్తి రంగంలో మనదేశం రాణించలేకపోవడంతోనే చైనా మన దేశంలో వ్యాపారంలో నిలదొక్కుకుంటోందని కూడా రాహుల్ చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఇప్పటికే పలుసార్లు స్పందించింది. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.
శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.
విదేశీ ప్రయాణం మరింత సులభతరం కానుంది. పాస్పోర్టు విధానం కూడా త్వరలో మారబోతోంది. పాత పాస్పోర్టుల స్థానంలో ఈ-పాస్ పోర్టులు రానున్నాయి.
శ్రీలంకకు సాయం చేసేందుకు అంగీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సోమవారం లేఖ రాశారు.
Russia Ukraine War : యుక్రెయిన్లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్కడ చిక్కుకున్న భారత్ సహా ఇతర విదేశీయులను ఆయా దేశాలు తమ స్వదేశాలకు తిరిగి ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.
భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.. చిన్న దేశాలపై చైనా "అప్పుల ఉచ్చు" బిగుస్తుందని హెచ్చరించారు.
కర్ణాటకలో రచ్ఛ పుట్టిస్తున్న హిజాబ్ వివాదంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇతర దేశాలు జోక్యం చేసుకుని ప్రేరణాత్మకమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసర్లేదని....
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్
తాలిబన్లతో చర్చలకు భారత్ రెడీ అయింది.