Home » meat
డెంగ్యూతో బాధపడే సమయంలో చాలా మందికి ఎలాంటి ఆహారాలు తినకూడదో అవగాహన ఉండదు. దీని వల్ల తినకూడని ఆహారాలు తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను డెంగ్యూతో బాధపడుతున్న సమయంలో తీసుకోకపోవటమే మంచిదని నిపుణుల�
హోలీ పండుగ సందర్భంగా ఫుల్ మద్యం సేవించాడు. ఇంటికి వచ్చి మాంసం తీసుకొచ్చి వంట చేయాలని హుకుం చేశాడు. దీనికి భార్య నిరాకరించింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది...
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. మాంసం కోసం నలుగురు యువకులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పదునైన కత్తులతో ప్రాణం ఉన్న పాడి పశువుల తొడలు కోసి పైశాచికంగా ప్రవర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగి
leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్లో
చైనాలో కుక్కలు వణికిపోతున్నాయంట. చిన్న కుక్క పిల్లలను సైతం అక్కడి వారు వదలడం లేదని, వాటిని చంపేసి..మాంసాన్ని మార్కెట్లో విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. చైనా ప్రభుత్వం కుక్క మాంసం (Ban On Dog Meat) అమ్మకాలను బ్యాన్ చేసింది. కానీ కొంతమంది బేఖాతర్ �
కరోనా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన చికెన్ ధరలు.. స్పందించిన నటుడు, నిర్మాత, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్..
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక