జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ శుక్రవారం రాత్రి తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు.................
భావప్రకటనా స్వేచ్ఛపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈరోజు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తున్న వారు, అది అటల్జీ (మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి) ప్రభుత్వమైనా లేదా మోదీ ప్రభుత్వమైనా, తాము ఏ మీడియా స
డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా 16 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం బలహీనం చేస్తోందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్.. దేశ ఆర్థిక పరి
పాజిటివ్ వార్తల కన్నా నెగిటివ్ వార్తలే ఎక్కువ ప్రచారం అవుతున్నాయి
అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా అన్నట్టుగా కేంద్రం తీరు..
చిరంజీవి మాట్లాడుతూ.. ''రిలీజ్ కి ముందు మీడియా సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని, సినిమాలో ఏం లేదు అని, రీమేక్ సినిమా అంత హైప్ లేదని రాశారు. మాకు ఆ వార్తలు చాలా............
తరుచూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నిజానికి వారికి మద్యం దొరకపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఏదో ఒకటి రాస్తున్నారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రం బిహార్. రాష్ట్రంలోని మహిళల కోసం మద్య నిషేధం అ
తాజాగా చైతూ లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కూడా సమంత గురించి అడిగారు. దీనికి చైతూ కొంచెం సీరియస్ గానే స్పందించాడు. చైతూ మాట్లాడుతూ.........
అద్భుత దృశ్యం ఆవిష్కరించబడుతుంది