mediation

    CJI Bobde : అయోధ్య వివాదం..షారూఖ్ మధ్యవర్తిత్వం, ఏమి జరిగింది ?

    April 24, 2021 / 01:49 PM IST

    రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా ? దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోయేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

    మత స్వేచ్ఛకు మోడీ వ్యతిరేకం కాదు…భారత్-పాక్ కు మధ్యవర్తిత్వానికి రెడీ

    February 25, 2020 / 01:05 PM IST

    భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�

    సై : సీఎం కేసీఆర్ ఆదేశిస్తే చర్చలకు సిద్ధం

    October 15, 2019 / 08:16 AM IST

    ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తాను సోషలిస్టునన్న కేకే.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిగా చర్చలు జరుపుతానన్నారు. తన ప్రెస్

    మోడీ దూకుడుగా ఉన్నారు.. పాక్ ను నమ్ముతా : ట్రంప్

    September 24, 2019 / 10:07 AM IST

    కశ్మీర్ విషయంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ నోరు జారుతున్నాడు. కశ్మీర్ విషయం భారత అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతున్న పూటకో మాట్లాడుతున్నాడు ట్రంప్. క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్�

    నోరా..తాటి మట్టా : కశ్మీర్ ఆఫర్ ఇంకా ఉంది..మళ్లీ నోరు జారిన ట్రంప్

    September 10, 2019 / 05:30 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈ మధ్యకాలంలో పదే పదే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ట్రంప్. అయితే కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ లో మోడీతో సమావేశనప్పుడు జమ్మూకశ్మీర్ భా�

    అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదు : ఆ ఒక్కటే పరిష్కారం 

    March 9, 2019 / 01:12 PM IST

    ముంబై : అయోధ్య సమస్య  మధ్యవర్తులతో తేలదని, వివాద పరిష్కారానికి  ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన  పార్టీ స్పృష్టం చేసింది.  అయోధ్య సమస్యను  రాజకీయనేతలు, పాలకులు, సుప్రీం కోర్టు తేల్చలేక పోయాయని అలాంటి పరిస్ధితుల్లో  మధ్యవర్తులు స�

    అయోధ్య కమిటీపై అసద్ అసహనం

    March 8, 2019 / 08:24 AM IST

    అయోధ్య భూవివాదం కేసులో ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ నియామకాన్ని తప్పుబట్టారు ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయోధ్య విషయంలో ముస్లింలు తమ వాదనను వదిలిపెట

    మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు

    March 8, 2019 / 05:42 AM IST

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి

10TV Telugu News