Home » MEDICAL STAFF
కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడి చెట్టెక్కాడు ఓ వ్యక్తి.. గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భయంతో వ్యాక్సినేషన్ కేంద్ర
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను �
Covid-19 vaccine should not given during fever : కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. టీకాలు వేస్తున్నారు కదా అని తొందరపడకండి.. ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఓసారి చెక్ చేసుకోండి.. ఆరోగ్యంగా ఉన్నారో? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో తెలుసుకోండి. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరో�
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా
హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న 15 మందికి కరోనా సోకింది. దీంతో చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఓపీ కేసుల ద్వారా కరోనా వ్యాపిస్తోందని అనుమానం చేస్తున్నారు. ఓపీ సేవలు అం
కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూ�
అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు. ఊపి
జనగామ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బస్టాండ్ లో గర్భిణీ ప్రసవించింది. నిన్న జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ఓ నిండు గర్భిణీ మాతా శిశు ఆస్పత్రికి రాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఇక
కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజుల పాటు తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. అందరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని