Home » Medico Preethi Case
ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవరైనా సరే.. వాడు సైఫ్ కావొచ్చు, సంజయ్ కావొచ్చు, ఇంకోడు కావొచ్చు. ఎవరైనా సరే, వాడిని వదిలిపెట్టం. తప్పకుండా న్యాయ పరంగా, చట్ట పరంగా శిక్ష కూడా వేస్తాం.
మెడికో ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఓయూ జేఏసీ నేతలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హా�
సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చిక�
డాక్టర్లు కష్టమేనని అంటున్నారని ప్రీతి తండ్రి నరేందర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెబుతున్నారని వాపోయారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందన్నారు. మొదటిరోజుతో పోల్చితే తమ క�
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో నలుగురు సభ్యుల కమిటీ సమావేశమైంది. 70 మందిని విచారించిన కమిటీ 100 పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీఎంఈకి అందించారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చం�