meerut

    ముస్లిం శుభలేఖపై వినాయకుడు,రాధాకృష్ణుల బొమ్మలు

    February 28, 2020 / 10:25 AM IST

    ముస్లింల పెళ్లి శుభలేఖలపై తెలుగు దేవుళ్ల బొమ్మలు ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటే అపురూపమైన దేశం. హిందూ ముస్లిం భాయీ..భాయీ అనే మత సామరస్యం చాలా సందర్భా�

    యూనివర్శిటీ విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లా రేపిస్టులను చంపేయాలని డిమాండ్!

    February 15, 2020 / 10:41 AM IST

    యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో సైయానా ప్రాంతంలో యూనివర్శిటీ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై యూపీలోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ విద్యార్థులు వందలాది మంది శనివారం ఉదయం ఆ�

    పాకిస్తాన్ వెళ్లమన్నందుకు కేంద్ర మంత్రి సీరియస్

    December 29, 2019 / 02:36 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లింలను  ఉద్దేశించి యూపీ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ లోని సీనియర్ నేతలు విభిన్నంగా స్పందించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి �

    పాకిస్తాన్ వెళ్లిపోండి : ఆందోళనకారులపై SP ఆగ్రహం

    December 28, 2019 / 05:41 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి

    రాహుల్,ప్రియంకకు ఝలక్ ఇచ్చిన యూపీ పోలీసులు

    December 24, 2019 / 08:39 AM IST

    కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ

    వైరల్ వీడియో: ఫైన్ వేశారనీ ఏడుస్తున్నయువకుడు..ఓదార్చిన పోలీసులు

    December 1, 2019 / 08:37 AM IST

    ఉత్తర ప్రదేశ్ మిరాట్‌లోని బేగం బ్రిడ్జ్ దగ్గర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద రయ్ మంటూ దూసుకొచ్చేశాడు. అతడ్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ వేశారు. ఫెనాల్డీ డబ్బులు కట్టామన్నారు. �

    అయోధ్య తీర్పు : టపాసులు కాల్చిన ఆరుగురు అరెస్ట్ 

    November 9, 2019 / 09:43 AM IST

    వివాదాస్పద  అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు రానున్న క్రమంలో ప్రజలంతా సమన్వయం పాటించాలని ఎటువంటి ఆర్భాటాలకు పోకూడదనే సూచనలు వెలువడ్డాయి. తీర్పు ఎలా వచ్చినా ఎవరి మనోభ�

10TV Telugu News