సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులకు పైగా యాత్రలో ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పా�
ఉత్తరప్రదేశ్కి చెందిన 80ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఔరా అనాల్సిందే. పండు ముసలి వయసులోనూ లేడి పిల్లలా పరుగు పందెంలో పాల్గొని సత్తా చాటింది. 100 మీటర్ల రేస్ ని 49 సెకన్లలోనే ఫినిష్ చేసి అబ్బురపరిచింది.
వారి బుద్ధి మారితేనా.. నానాటికీ ఇంకా పెరిగి పెద్దదయింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, క్లాస్ రూంలో ఆమెకు ‘ఐ లవ్ యూ జాన్’ అంటూ, అసభ్యమైన పదజాలంతో ఏవేవో వ్యాఖ్యానిస్తూ.. దీన్నంతటినీ వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత వికృతంగా ప్ర
లావుగా ఉన్న భార్య వద్దంటూ తలాక్ చెప్పాడు భర్త. బాడీ షేమింగ్ చేస్తుంటే భరించింది. కానీ ఏకంగా విడాకులు ఇచ్చాను ఇంటినుంచి గెంటేస్తే ఎలా అంటూ పోలీసులకు మొరపెట్టుకుందా బాధితురాలు.
యూపీలో తలలేని బాలిక మృతదేహం కలకలం రేపింది. మీరట్లో రోడ్డుపై తలలేని ఓ బాలిక మృతదేహం లభ్యం అయింది. నగరంలోని లఖిపుర ప్రాంతంలో శుక్రవారం బాలిక మృతదేహం కనిపించింది. ఈ ఘటన లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు
UP Samosa challenge : మీరు ఇప్పటి వరకు ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ గురించి విని ఉంటారు. బాహుబలి థాలీ, బాహుబలి హలీమ్ని టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా సమోసా చాలెంజ్ గురించి విన్నారా ? ఇందులో చాలెంజ్ ఏముంది… చిటికెలో తినేస్తాం అంటారా..! అంత�
ఉత్తరప్రదేశ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. యూపీలో మొదటి దశ పోలింగ్ గురువారం (ఫిబ్రవరి 10) ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు.
టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా తమ వాహనాలు స్లో అయ్యాయని చెప్పారు. అంతలోనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందన్నారు.
‘ఫిట్ ఇండియా’సందేశంతో..జిమ్ లో ప్రధాని మోడీ ఎక్సర్ సైజ్ లు చేశారు. 71 ఏళ్ల వయస్సులో మోడీ కసరత్తులు చేస్తున్న వీడియో వైరల్ గా అవుతోంది.