Home » Mega Fans
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి విషెస్ చెప్పడానికి ఇంటికి వచ్చిన మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ భోజనం పెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి దగ్గరికి తీసుకువచ్చి ఇద్దర్ని అభినందించారు.
చిరంజీవి, రామ్ చరణ్ నేడు అయోధ్య రామ్ మందిర ప్రారంభోత్సవాన్ని వెళ్తున్నారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం అభిమానులని తమ ఇంటి వద్ద కలిసి మాట్లాడారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Taman)పై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో (Mahesh babu )తో గుంటూరు కారం చేసిన తమన్.. ప్రిన్స్ అభిమానులకు టార్గెట్ అయ్యారు.
మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. ఎప్పట్నించి నందమూరి వర్సెస్ మెగా వార్ అభిమానుల్లో ఉందని అందరికి తెలిసిందే.
నాగబాబు మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏ హీరోకి ఇంత పవర్ ఫుల్ ఆర్గనైజేషన్ లేదు. చిరంజీవి గారి మీద కానీ, ఆయన ఫ్యామిలీ మీద కానీ ఈగ వాలినా.............
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్, రిలీజ్, థియేటర్స్ ఇష్యూ వంటి పలు అంశాలని చర్చించడానికి మెగా ఫ్యాన్స్ ఆదివారం నాడు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, నాగబాబు, నిర్మాత రవి పాల్గొన్నారు.
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా లో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఈ సమావేశాని�
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి టాలీవుడ్ స్టార్ల మధ్య చాలా రోజుల తర్వాత పోటీ వస్తుండటంతో ఈ సారి మరింత సందడి నెలకొంది. ఇప్పటికే రెండు సినిమా టీం