MEMBER

    ఇంగ్లాండ్ సిరీస్ కు భారత జట్టు ఇదే, కోహ్లీ ఈజ్ బ్యాక్

    January 20, 2021 / 09:51 AM IST

    India vs England : ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 4 టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. తొలి 2 టెస్టుల కోసం భారత్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. 18 మందితో కూడిన ఈ జట్టులో ఆల్‌రౌండర్ హా�

    షాహీన్ బాగ్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్ కార్యకర్తే

    February 5, 2020 / 12:31 AM IST

    ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారి వద్ద గత వారం కపిల్ గుజ్జర్(25)అనే యువకుడు పోలీసులు ఉన్న ప్లేస్ కు కొంచెం దగ్గరగా నిలబడి జైశ్రీరామ్ అని బిగ్గరగా అరుస్తూ మూడుసార్లు గాల్లోకి కాల్పులు జ

    ఇక మా పార్టీ కాదు : చిన్మయానంద్ పై బీజేపీ వేటు

    September 25, 2019 / 10:00 AM IST

    లా స్టూడెంట్ ని లైంగికంగా వేధించిన కేసులో గత వారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రి,బీజేపీ సీనియర్ లీడర్ స్వామి చిన్మయానంద్‌ (73)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. చిన్మయానంద్ పై ఆరోపణలు వచ్చిన నెల �

    పాక్ కమిటీలో వేర్పాటు నేత…కర్తార్ పూర్ మీటింగ్ కి భారత్ దూరం

    March 29, 2019 / 11:49 AM IST

     భారత్‌-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ పై ఏప్రిల్‌-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్‌ నియమించిన కమిటీలో ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�

    అయోధ్య కమిటీపై అసద్ అసహనం

    March 8, 2019 / 08:24 AM IST

    అయోధ్య భూవివాదం కేసులో ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ నియామకాన్ని తప్పుబట్టారు ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయోధ్య విషయంలో ముస్లింలు తమ వాదనను వదిలిపెట

10TV Telugu News