Home » merger
పదే పదే ప్రశ్నించినా ఆమె అవునని చెప్పలేదు, అలాగని ఖండించనూ లేదు. ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్ టీపీ విలీన ప్రక్రియ ఖాయమైందని, అతి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సివుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్
దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
Lakshmi Vilas Bank with DBS : సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. సింగపూర్లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన డీబీఎస్ భారత్కు చెందిన ఈ బ్యాంక్ను కొనుగోలు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఒక విదేశీ బ్య�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా (అక్టోబర్ 22, 2019) దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యాలని మహారాష్ట్రకు చెందిన 5 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం కేసీఆర్ ని
మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ