Home » Metro rail
నగరానికి మణిహారంలాంటి మెట్రో రైళ్లకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. త్వరలోనే ‘స్టేషన్ టు స్టేషన్ ట్రిప్’ పేరిట త్వరలనే పాస్లు ప్రవేశపెట్టబోతున్నట్లు L&TMRHL MD కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీ మార్గంలో నడుస్తున్న మెట�
హైదరాబాద్ : హైటెక్ సిటీకి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అమీర్ పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం అయింది. మార్చి 20 బుధవారం గవర్నర్ నరసింహన్ జెండా ఊపీ మెట్రో రైలును ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణి
అమీర్ పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలు త్వరలో పట్టాలెక్కనుంది. హైటెక్ సిటీ నుంచి ఇంటర్ చేంజ్ స్టేషన్ అమీర్పేట్కు మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమీర్పేట్-హైటెక్ సిటీ వరకు 11 కిమీల దూరం ఉంటుంది. మెట్రో మొదటి దశలో ఇప్పటికే నాగోల్-అమీ�
హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్న నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు తీసుకొచ్చారు. మెట్రో ద్వారా కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు సర్వీసులు నడుస్త
ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న హైటెక్ సిటీకి మెట్రో త్వరలోనే పరుగులు తీయనుంది. అమీర్ పేట – హైటెక్ సిటీకి మార్చి మూడో వారంలో మెట్రో రైలు వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వే స్టేఫీ అధికారుల బృందం భద
నగరంలో ఎంఎంటీఎస్ రాకపోకలపై ప్రయాణీకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా సాంకేతిక కారణాలతో పలు ట్రిప్పులు రద్దవుతున్నాయ�
వారం రోజుల్లో మెట్రోరైలు హైటెక్సిటీ వరకు పరుగులు పెట్టనున్నది. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్పేట వరకు మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రాగా, అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు.చాలా రోజులుగా ఐటీ
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ అగ్నిప్రమాదం ఘటనలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నుమాయిష్’లో బుధవారం (జనవరి30 ) �
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోజాంజాహీ మార్కెట్ వైపు నుంచి ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఇతర మార్గ�
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. సంక్రాంతి పండుగసందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వాసులు రైల్వే స్టేషన్, బస్టాండ్లకు చేరుకోటానికి మెట్రో రైలును ఆశ్రయించారు. శుక్రవారం అత్యధికంగా రెండు లక్ష�