Home » Metro services
హైదరాబాద్లో మెట్రో సర్వీస్లకు అంతరాయం
మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు
ప్రతి మెట్రో టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్థరాత్రి 01.15 నుంచి 01.30 మధ్య బయలుదేరుతుందని, చివరి స్టేషన్కు అర్థరాత్రి రెండు గంటల వరకు చేరుకుంటుందని నమ్మ మెట్రో ఎండీ అంజుమ్ పర్వేజ్ తెలిపారు.
సిగ్నలింగ్ కేబుల్ను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఢిల్లీ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సిగ్నలింగ్ వ్యవస్థను సపోర్ట్ చేసే కేబుల్లోని కొంతభాగాన్ని దొంగలు ఎత్తుకెళ్�
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే అందుబాటులోకి రానున్నాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ. ఎన్వీ.ఎస్
నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Metro Discounts on Ticket Charges : పండగ సీజన్ వచ్చేసింది.. పండగల సందర్భంగా మెట్రో టికెట్ ఛార్జీలపై రాయితీలు ప్రకటించేసింది. రేపటి (శనివారం) నుంచి వచ్చే సంక్రాంతి వరకు మెట్రోలో రాయితీలను వర్తింప చేస్తోంది. మెట్రో సువర్ణ ఆఫర్స్ పేరుతో మెట్రో ఈ రాయితీలను ప్రకటిస్త�
కరోనా సంక్షోభంతో మూతపడ్డ అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు సైతం తెరుచుకున్నాయి. మెట్రో సర్వీసులు కూడా సెప్టెంబర్ 7 నుంచి పున: ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు, పార్కుల
కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర�
హైదరాబాద్ వాసులకు ఇక మంచి రోజులు రానున్నాయి. కొన్ని నెలలుగా షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు తీయడానికి సిద్ధమౌతున్నాయి. కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ సెప్టెంబర్ 31వ తేదీతో ముగియనుంది. అన్ లాక్ 4లో భాగంగా..మరికొన్నింటికి గ్ర�