MHA

    రైతుల ఆత్మహత్యలపై డేటా లేదు: కేంద్రం

    September 21, 2020 / 05:54 PM IST

    దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేదని సోమవారం హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధా�

    గాంధీ ఫ్యామిలీకి కేంద్రం షాక్…ఆ 3 ట్రస్ట్ లపై విచారణకు ప్రత్యేక కమిటీ

    July 8, 2020 / 03:10 PM IST

    గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. ‌గాంధీ కుటుంబానికి సంబంధించిన మూడు ట్ర‌స్టుల‌పై విచారణకు కేంద్రహోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ‌ఆ మూడు ట్ర‌స్టుల్లో ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, అందుకే వాటిపై ద�

    పారామిలటరీ బలగాల్లో ట్రాన్స్ జెండర్లు!

    July 4, 2020 / 08:58 AM IST

    మొన్నటి దాక హక్కుల కోసం పోరాడారు..ఉన్నత చదువులు చదివారు..కానీ సమాజంలో వారిని వివక్షగా చూస్తుంటారు. దీనివల్ల వారికి ఏ ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ప్రభుత్వాలు మాత్రం ఆదరించి..వారి మేలు కోసం చర్యలు తీసుకుంటుంటారు. ఇదంతా ఎవరి గ

    కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, జాతీయ విపత్తుగా గుర్తింపు

    March 14, 2020 / 12:16 PM IST

    ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్‌తో

    కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం

    March 14, 2020 / 10:25 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.

    ఏందీ రచ్చ : రాహుల్ కి హోంశాఖ నోటీసుపై ప్రియాంక ఫైర్

    April 30, 2019 / 09:31 AM IST

    పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో ర

    తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ

    April 11, 2019 / 11:37 AM IST

    పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణా హాని ఉందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అమేథిలో రాహుల్ కు  భద్రత లోపంపై కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

    రాహుల్ అజ్ణాత పేరు ఇదే

    April 3, 2019 / 10:44 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ణాత పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఎవ్వరికీ తెలియకుండా పేర్లు మార్చుకుని రాహుల్ తిరుగుతున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియని విషయం తనకు తెలుసంటూ మరోసారి గాంధీ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశా

    కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు

    February 21, 2019 / 09:48 AM IST

    పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�

10TV Telugu News