Home » microsoft ceo satya nadella
: మైక్రోసాప్ట్ సంస్థ ఇద్దరు ఉద్యోగులను తొలగించింది. వారిలో భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు.
Cm Revanth Reddy Meets Microsoft CEO Satya Nadella: ఈ రోజు అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో బంజారా హిల్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శంతకుమా
Human Jobs At Risk : ప్రపంచమంతా ఏఐ చాట్బాట్స్ విషయంలో భయాందోళన మొదలైంది. రాబోయే రోజుల్లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీతో మనుషుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుందా? అందరిలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.
నాదెళ్ల మాట్లాడుతూ.. గ్లోబల్ సెర్చ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే గూగుల్తో మైక్రోసాప్ట్ సరికొత్తగా తీసుకొచ్చిన సెర్చ్ ఇంజిన్ బింగ్ పోటీని ఇస్తుందని అన్నారు. నేను 20ఏళ్లుగా గూగుల్తో పోటీ పడేందుకు ఎదురు చూస్తున్నానని, మైక్రోసాప్ట్ తాజా ఆ
సెరిబ్రల్ పాల్సీ. చిన్నారుల్లో పుట్టుకకు ముందు అనారోగ్య సమస్యల కారణంగా ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల.. ఇదే వ్యాధితో చనిపోయారు.
ఇండియాకు చెందిన ఆన్ లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఫాం అయిన గ్రో సంస్థలోకి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అడుగుపెట్టారు. ఈ మేరకు Groww ఫౌండర్ లలిత్ కేశ్రే ట్విట్టర్ లో...
మైక్రోసాఫ్ట్ చైర్మన్గా తెలుగు తేజం సత్య నాదెళ్ల