-
Home » Mid Day Meal
Mid Day Meal
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు గుడ్న్యూస్.. ఇక నుంచి బిల్లులు సకాలంలో..
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు
Bihar: మధ్యాహ్న భోజనంలో పాము.. ఆసుపత్రిపాలైన విద్యార్థులు
ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో (ఎన్జీవో పేరును పోలీసులు వెల్లడించలేదు) తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు
రోజు పాలు..గుడ్డు : వైఎస్సార్ బాల సంజీవని పథకం
రాష్ట్రంలోని గిరిజనుల ప్రాంతాల్లోని అంగన్ వాడీ, కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైఎస్సార్ బాల సంజీవని కిట్ కింద అదనపు పోషకాహారాన్ని అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చే
దీన్ని మధ్యాహ్నా భోజనం అంటారా : పిల్లలతో పసుపు నీళ్ల బియ్యం తాగించారు
పేరుకే మధ్యాహ్నా భోజనం. కానీ, అక్కడ కూరగాయలతో అన్నం వడ్డించరు. అచ్చం పసుపు నీళ్లను జ్యూస్ లా చేసి తాగిస్తున్నారు. పసుపు నీళ్ల బియ్యాన్ని చిన్నారులతో బలవంతంగా తినిపించారు. మధ్యాహ్నా భోజనం పథకం పేరుతో స్కూల్ విద్యార్థులకు పసుపు నీళ్లను బల
పిల్లల పొట్టగొట్టి : 10వేల కేజీల మధ్యాహ్న భోజనం అమ్మేశారు
పిల్లలకు మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందనే ఆశతో స్కూల్కు పంపే పేరెంట్స్ ఉన్నప్పటికీ.. అది కూడా దక్కకుండా వర్కర్లంతా కలిసి భోజనాన్ని అమ్మేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలి, కన్నవు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన ఆహార�