Home » midnight
MIM leader brutally murdered in Rajendranagar : హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. వ్యక్తిని నడిరోడ్డుపై వెంబడించి రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు
Teacher Transfer Web Options : ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆఫ్షన్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటన చేశారు. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప
తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ మంత్రిగా పేరొందిన కేటీఆర్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఐదు నెలల చిన్నారి తాగేందుకు పాలు లేవని..చేసిన ట్వీట్ కు వెంటన రెస్పాండ్ అయ్యారు. పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించడ�
కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయితే.. భారతదేశంలో మొట్టమొదటి అడుగు పెట్టింది కేరళ రాష్ట్రంలో.. అత్యధిక పాజిటివ్ కేసులు కూడా ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అయితే అక్కడి పినరయి ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలతో వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున�
ఏపీలోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గిరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. విద్యార్థులను ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
శ్రీలంకలో ఆదివారం(మార్చి-1,2020)అర్థరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రాజపక్సే రద్దు చేయనున్నారని సీనియర్ మంత్ర
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అర్ధరాత్రి రంగంలోక�
విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.&nbs
హై పవర్ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.