Home » midnight
ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోనే మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. ఈ కారిడార్ల టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్ధరాత్రి 12.00 గంటలకు బయల్దేరుతుంది. గతంలో చివరి ట్రైన్ 11.00 గంటలకే బయల్దేరేది.
హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్పురా, సుల్తాన్షాహీ, బహదూర్పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.
అర్థరాత్రి మహిళా ఐపీఎస్ సైకిల్ పై గస్తీ కాశారు. ఆమె ఐపీఎస్ అని తెలిసి పోలీసులు షాక్ అయ్యిరు. ఈ విషయం తెలిసిన సీఎం ఆమెను ప్రశంసించారు.
అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలనీలో అరాచకం జరిగింది. అర్ధరాత్రి రోడ్పై అడ్డంగా వాహనాలు నిలిపి కొందరు యువకులు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
రాజస్థాన్లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది.
FASTag mandatory from February 15 : ఫాస్టాగ్..ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే..ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి రానుంది. చివరి తేదీ అంటూ..ప్రకటిస్తున్న కేంద్రం గడువు పొడిగిస్తూ వస్తోంది. తొలుత ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధా�
UPI payments : యూపీఐ (UPI) ద్వార పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సూచించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)ని అప్ గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో…చెల్లింపులు పని చేయకపోవచ్చు. కొద్ది రోజుల్లో అప్ గ్రేడ్ చేస్తున్న సమయం