-
Home » midnight
midnight
అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారా..? అలాంటి వారికి బిగ్ షాకింగ్ న్యూస్..
Hyderabad : అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్లమీద తిరిగితే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా
Hyderabad: హైదరాబాద్లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు.. రెండు కారిడార్లలో ప్రారంభం
ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోనే మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. ఈ కారిడార్ల టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్ధరాత్రి 12.00 గంటలకు బయల్దేరుతుంది. గతంలో చివరి ట్రైన్ 11.00 గంటలకే బయల్దేరేది.
Heavy rain : హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం
హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్పురా, సుల్తాన్షాహీ, బహదూర్పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్
Srisailam Tension : శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడిగులు బీభత్సం.. షాపు యజమానులు, భక్తులపై దాడి
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.
Ramya Bharathi IPS : అర్థరాత్రి మహిళా ఐపీఎస్ సైకిల్ పై గస్తీ..షాక్ అయిన పోలీసులు..ప్రశంసించిన సీఎం
అర్థరాత్రి మహిళా ఐపీఎస్ సైకిల్ పై గస్తీ కాశారు. ఆమె ఐపీఎస్ అని తెలిసి పోలీసులు షాక్ అయ్యిరు. ఈ విషయం తెలిసిన సీఎం ఆమెను ప్రశంసించారు.
సీఎం జగన్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైటెన్షన్
Vijayawada Psycho : అర్ధరాత్రి ఇళ్లల్లోకి దూరి మహిళల పక్కనే పడుకుంటాడు.. విజయవాడలో సైకో కలకలం
అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు.
అర్ధరాత్రి రోడ్పై వాహనాలు నిలిపి బర్త్ డే వేడుకలు.. అభ్యంతరం తెలిపిన వారిపై కత్తులు, రాడ్లతో దాడి
చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలనీలో అరాచకం జరిగింది. అర్ధరాత్రి రోడ్పై అడ్డంగా వాహనాలు నిలిపి కొందరు యువకులు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
లిక్కర్ షాపు ధర రూ. 510 కోట్లు, ఎవరు దక్కించుకున్నారో తెలుసా ?
రాజస్థాన్లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది.
ఫాస్టాగ్ లేదా ? తొందరపడండి..అర్ధరాత్రి నుంచే అమలు, మళ్లీ పొడిగిస్తారా ?
FASTag mandatory from February 15 : ఫాస్టాగ్..ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే..ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి రానుంది. చివరి తేదీ అంటూ..ప్రకటిస్తున్న కేంద్రం గడువు పొడిగిస్తూ వస్తోంది. తొలుత ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధా�