mig 21 bison crash

    MiG 21 Crash : కుప్పకూలిన మిగ్-21 బైసన్ : పైలట్ మృతి

    March 17, 2021 / 04:29 PM IST

    సెంట్రల్ ఇండియాలో టేకాఫ్ అయిన మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ మృతిచెందాడు. ఎయిర్ బేస్ నుంచి యుద్ధ శిక్షణ కోసం బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది.

10TV Telugu News