Home » Military-Talks
భారత్-చైనా మధ్య సైనిక చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. బోర్డర్ లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ముందడుగు వేశాయి. సోమవారం జరిగిన ఇరు దేశ సైనిక ఉన్నతాధికారుల భేటీలో… తూర్పు లడఖ్ లో ఉద్రిక్తతలు తగ్గించేలా సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపస�
తూర్పు లఢఖ్ లోని బోర్డర్ లో భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లఢఖ్ లో శనివారం(జూన్-6,2020)భారత్-చైనాల మధ్య ఉన్నత మిలటరీ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చర్చల కోసం భారత్ మొదట ప్రయత్నించగా చైనా దానికి అంగీకరించింది. ఇండి�