Home » Mind game
వరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి.
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�
ఒక్క పార్టీపై రెండు పార్టీల కన్ను. ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయం.. అందరూ మా పార్టీలోకి దూకేయడమూ పక్కా అని ఆ రెండు పార్టీలు అంటాయి. నిజానికి ఆ పార్టీ ఖాళీ కాబోతోందా? ఆ ఎమ్మెల్యేలంతా పక్కాగా దూకేయబోతున్నారా? దూకితే ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీలోకి? ఇక్�
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్ గేమ్ అడుతున్నాయి.