Home » minimum wage
దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ ఏర్పాటు చేసిన జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా కమిటీ నిర్ణయించి�
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుడ్ న్యూస్. వారి కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉంది.