-
Home » Minister Adimoolapu Suresh
Minister Adimoolapu Suresh
AP SSC Results : నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
August 6, 2021 / 02:30 PM IST
ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటిస్తారు.