Home » minister adimulapu Suresh
ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని చెప్పారు.
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు
AP Inter : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 2021, జూలై 23వ తేదీ శుక్రవారం ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకా�
Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చా�
వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం...సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వెనక్కి తగ్గింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జస్టిస్ ఖన్విల్క�
ఏపీ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ తొలగిపోయింది. పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటన చేశారు. 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడార�
రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
AP DSC Candidate s: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీవో జారీ చేసి వారికి పోస్టింగ్ లు ఇస్తామంది. డీఎస్సీ 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ పెద్ద మనసుతో వారికి �
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణతో..
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏ�