-
Home » minister adimulapu Suresh
minister adimulapu Suresh
చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ : ఏపీ మంత్రులు
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
Minister Adimulapu suresh : మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలం ఆక్రమించారంటూ.. బాలినేని వద్దకు బాధితులు
మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలాన్ని ఆక్రమించారు అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటు మాజీ మంత్రి బాలినేనని కలిసారు బాధితులు.
Minister Adimulapu Suresh : చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు : మంత్రి ఆదిమూలపు
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.
Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్
ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు.
Half day Schools in AP : ఏపీలో ఒంటి పూట బడులు..ఎప్పటినుంచి అంటే..
ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు.
ఇప్పటికైనా మించిపోయింది లేదు.
Adimulapu Suresh : కరోనా వస్తే.. ఆ స్కూలు మాత్రమే మూసివేస్తాం
కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి.
Adimulapu Suresh : ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్
ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
Minister Adimulapu Suresh : మంత్రి ఆదిమూలపు మీడియా సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు
మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు
Aided Schools : ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత.. మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత లేదా ప్రభుత్వానికి అప్పగింత వ్యవహారం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై రచ్చ..