Home » minister adimulapu Suresh
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ మా పొలాన్ని ఆక్రమించారు అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటు మాజీ మంత్రి బాలినేనని కలిసారు బాధితులు.
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు.
ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు.
కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి.
ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత లేదా ప్రభుత్వానికి అప్పగింత వ్యవహారం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై రచ్చ..