-
Home » Minister Buggana Rajendranath Reddy
Minister Buggana Rajendranath Reddy
రూ.2.86లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..
February 7, 2024 / 02:36 PM ISTఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
రూ.2.86లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. పూర్తి వివరాలు ఇలా..
February 7, 2024 / 11:26 AM ISTఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. వెల్లడించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
February 7, 2024 / 08:36 AM ISTఅసెంబ్లీలో ఉదయం ఏపీ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమై ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..
ఏపీలో నేడు మధ్యంతర బడ్జెట్
February 7, 2024 / 06:01 AM ISTఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో సుమారు 3లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
AP Policet-2022 : ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదల
June 18, 2022 / 01:37 PM ISTరాజమండ్రికి చెందిన చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంక్ సాధించింది. కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ కు రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. కాకినాడకు చెందిన టెంకని సాయి భవ్య శ్రీ మూడవ…
AP PRC : పీఆర్సీపై చర్చలు సఫలం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆందోళన విరమణ
December 17, 2021 / 12:21 AM ISTపీఆర్సీపై ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనలకు తెరపడింది. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో..
Minister Buggana : ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన
September 5, 2021 / 09:07 AM ISTఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.
250 ఎకరాల్లో ఏపీ హైకోర్టు నిర్మాణం
March 9, 2021 / 01:07 PM IST250 ఎకరాల్లో ఏపీ హైకోర్టు నిర్మాణం
రూల్స్కి విరుద్దంగా బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు : మంత్రి బుగ్గున
January 22, 2020 / 06:56 PM ISTరూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: భూ యజమానుల వివరాలు
January 20, 2020 / 07:06 AM ISTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు…