Home » Minister Harish Rao
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ఎంఎన్ జే హాస్పిటల్ లో మంత్రి హరీశ్ రావు మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్ ను,సిటీ స్కానింగ్ ప్రారంభించారు.
సిద్ధిపేటలో హరీశ్ రావు ఫీవర్ సర్వే
అర్హులందరికీ త్వరగా వ్యాక్సిన్లు ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
టీకా పంపిణీలో తెలంగాణ ముందంజ
తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకునే వారు.. ఇలాంటి అనైతిక చర్యలకు దిగడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై పలువురు నేతలు స్పందిస్తున్నారు...
ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ..తీవ్రత తక్కువ _
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్ మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.