Home » Minister Harish Rao
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని దేశానికి తెలంగాణ దిశానిర్ధేశం చూపుతోంది అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
కేంద్రం రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తన ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనవాయితి అని తెలిపారు. సెస్ ల రూపంలో వసూలు చేస్తూ.....రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం..
నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య
ఏప్రిల్ మొదటి వారం నుంచి సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షలతో ఇళ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని..(Harish Rao On Houses)
మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్..!
సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు ఇస్తుందని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమావేశాల్లో తెలిపారు.
ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం అని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు.
బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా