Home » Minister Harish Rao
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. 2.73శాతం డీఏ పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలన్నారు.
కంటి వెలుగు గిన్నిస్ రికార్డ్ సృష్టించడం ఖాయం
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభివర్ణించారు.
రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకోవడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై విచారణకు ఆదేశించారు.
అమ్మ మనస్సుతో ఆలోచించి గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషణ్ కిట్ పథకాన్ని ప్రారంభించాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్రావు �
Minister Harish Rao: మూడు పైసలు కూడా రాలే.. బీజేపీవి అన్నీ జూటా మాటలే..
అనవసరంగా తెలంగాణతో పెట్టుకుని గోక్కోవద్దని సజ్జలకు సూచించారు మంత్రి గంగుల. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.
వరదలో బురద రాజకీయం