Home » Minister Harish Rao
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈను ఆదేశించారు.
దేశంలోనే అతిపెద్ద 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించుకుంటున్నామని, అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని మంత్రి హరీష్రావు చెప్పారు.
మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని, మామ అల్లుడితో చస్తున్నాం అని మా ఫ్రెండ్స్ చెబుతున్నారని కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి పేర్ని నాని విమర్శించారు.
ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు.
టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారు. ప్రశాంత్కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నార�
బీజేపీపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన�
రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3వేల ఇళ్ల చొప్పున 4లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. అర్హులకు రూ.3లక్షలను మూడు విడతల్లో ఇస్తామన్నారు.(Telang
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం వచ్చింది. మహిళల ఆరోగ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.