Home » Minister Harish Rao
గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్ర సర్కారుని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర సర్కారు వివక్ష చూపిందని ఆరోపించారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో సీఎం కేసీ�
తెలుగుదేశం స్థాపించకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ కి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్ ఆహ్వానం మేరకు వచ్చిన యూకే వైద్య బృందం.. హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించింది. దీం
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారమేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. గ్యాస్ ధరలను పె
మెడికో ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. నివేదిక ఆధారంగా హెచ్ వోడీ నాగార్జునరెడ్డి, ప్రిన్సిపల్ పై చర్యలు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హరీశ్ రావు ఆదేశి
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపడుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందుకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి తేల్చి చెప్పారు. నిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ప్రీతికి మెర�
గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చాం కనుక 2014లో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు లక్షా 41, 735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయటం జరిగిందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన మంత్రి హరీష్ రావు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని దీంట్లో భాగంగానే కొత్తగా 80వేల 39 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామి ప్రకటించారు. కొత్త ఉద�
తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.