Home » Minister Harish Rao
వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనవరి మొదటివారంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బీ ఆర్ కే భవన్ లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై సమీక్షించారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్బోయినపల్లిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ తో పాటు..
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తమైంది. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కొత్త వేరియంట్స్, మూడో వేవ్ వస్తే ఎదుర్కొనే చర్యలపై సమీక్షిస్తున్నారు.
కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ అందించటం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
ఆదివారం రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..
నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు.